మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వెంకటరామన్న గూడెం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర ప్రారంభం
21 May 2018 9:26 AM
పశ్చిమగోదావరి జిల్లా : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు వెంకటరామన్న గూడెం శివారు నుంచి ప్రారంభమైంది. వైయస్ఆర్సీపీ రాజకీయ సలహాదారు సోమయాజులు మృతి కారణంగా ఆదివారం జననేత వైయస్ జగన్ పాదయాత్రకు విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. విరామం అనంతరం సోమవారం ఉదయం అశేష ప్రజానీకం నడుమ వైయస్ జగన్ వెంకటరామన్న గూడెం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. ఇవాళ వెల్లమిల్లి, పెద్ద తాడేపల్లి మీదుగా తాడేపల్లిగూడెం మార్కెట్ ప్లేస్ చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.