వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీ పాలనలో ఐటిరంగం కుదేలు...
12 Sep 2018 3:56 PM
వైయస్ జగన్ మోహన్రెడ్డిని కలిసిన యువత
విశాఖః దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి తన హయాంలో యువతకు ఎన్నో ఉద్యోగవకాశాలు కల్పించారని విశాఖ యువత గుర్తుచేసుకున్నారు.
విశాఖ యువత పాదయాత్రలో ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్రెడ్డిని కలిసి సమస్యలు చెప్పుకున్నారు చంద్రబాబు అబద్ధపు వాగ్దానాలతో యువతను మోసం చేశారని యువత మండిపడ్డారు. వైయస్ఆర్ హయాంలో భవనాలను తక్కువ ధరలకే ఐటి రంగాలకు లీజుకు ఇవ్వడం జరిగిందన్నారు.చంద్రబాబు పాలనలో సొంత బినామీలకు కేటాయించి రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు, ఉపాధి లేక యువత తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైయస్ జగన్ సానుకూలంగా స్పందించిభరోసా ఇచ్చారని యువత తెలిపారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి కంపెనీలు వస్తాయని మీ సొంత ఊరులోనే ఉద్యోగాలు ఇస్తామన్నారని తెలిపారు.