సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
మంచినీటి సమస్యను తీర్చండి
17 Jan 2018 11:22 AM
చిత్తూరు: గ్రామంలో తీవ్ర మంచినీటి సమస్య ఉందని లక్ష్మమ్మ కండ్రిగ గ్రామ మహిళలు వైయస్ జగన్కు ఫిర్యాదు చేశారు. మంచినీటిలో పురుగులు వస్తున్నాయని, ఆ నీళ్లు తాగితే రోగాలు వస్తున్నాయని మహిళలు వైయస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి సమస్యను తీర్చాలని వారు జననేతను కోరారు. మరి కొందరు తమకు పింఛన్లు అందడం లేదని వాపోయారు.