సీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం
జననేతను కలిసిన మహిళలు
27 Nov 2017 10:27 AM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా తమ గ్రామానికి వచ్చిన వైయస్ జగన్ మోహన్ రెడ్డిని డ్వాక్రా మహిళలు కలిశారు. సోమవారం వెంకటగిరి నుంచి పాదయాత్ర ప్రారంభించగా స్థానిక మహిళలు వైయస్ జగన్ను కలిసి తమ బ్యాంకు రుణాలు మాఫీ కాలేదని, సున్నా వడ్డీ, పావలా వడ్డీ రుణాలు అందడం లేదని ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ ఏడాది పాటు ఓపిక పట్టండి..మన ప్రభుత్వం వచ్చాక నాలుగు విడతల్లో మీ రుణాలు అన్ని కూడా మాఫీ చేసి ఆ డబ్బులు మీ చేతికే ఇస్తానని మాట ఇచ్చారు. దీంతో మహిళలు హర్షం వ్యక్తం చేశారు.