వెల్దుర్తి లో మహిళలతో భేటీ అయిన వైయస్ జగన్ మోహన్ రెడ్డి

వెల్దుర్తి: 

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 17 వ రోజైనశనివారం నాడు పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని వెల్దుర్తిలో పలువురు మహిళలు కలుసుకుని తమ గోడు వెలిబుచ్చుకున్నారు. వారి సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్న జగన్ , బ్యాంకు రుణాల గురించి అడిగి తెలుసుకున్నారు. రుణమాఫీ చేస్తామన్న తెలుగుదేశం హామీ, కొత్త రుణాల మంజూరు వంటి విషయాలపై సమాచారాన్ని అడిగారు.

Back to Top