మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
జన్మభూమి కమిటీల పేరుతో రాష్ట్రాన్ని దోచేస్తున్నారు...
23 Aug 2018 3:23 PM
విశాఖ: జన్మభూమి కమిటీల పేరుతో బాబు సర్కార్ రాష్ట్రాన్ని దోచేస్తుందని విశాఖ జిల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన టీడీపీకి రాబోయే రోజుల్లో పతనం తప్పదన్నారు. వైయస్ జగన్ నాయకత్వంలోనే ప్రజలు కష్టాలు తీరిపోతాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుప్రతిలో సరైన సౌకర్యాలు లేవని పాయకరావుపేట నియోజకవర్గం వాసులు తెలిపారు. అధికారంలోకి వస్తే డిగ్రీ కళాశాల కట్టిస్తామని అబద్ధపు టీడీపీ నేతలు అబద్ధపు హమీలు ఇచ్చారని మండిపడ్డారు.