వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జననేత చేతుల మీదగా మట్టి విగ్రహాల పంపిణీ
02 Sep 2018 1:16 PM
ప్రజా సంకల్పయాత్రలో వినాయక ఉత్సవ సామూహిక నిమజ్జనోత్సవ కమిటీ సభ్యులు వైయస్ జగన్ను కలిశారు. పర్యవరణ పరిరక్షణ కోసం మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నామన్నారు. ఈ ఏడాది 25వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లుగా తెలిపారు.మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని వైయస్ జగన్ చేతుల మీదగా ప్రారంభించారు.