రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
అత్యాచార నిందితుడ్ని కఠినంగా శిక్షించాలి
03 May 2018 1:26 PM
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. డిచేపల్లిలో జరిగిన ఈ ఘటనను వైయస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వం స్పందించకపోవడంతో వరస ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో ఇటీవల మహిళలపై దాడులు అధికమయ్యాయని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అవినీతి, అన్యాయాలకు అంతే లేదని ధ్వజమెత్తారు. అన్ని వ్యవస్థలను కుప్పకూల్చారని ఆందోళన వ్యక్తం చేశారు.