చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
భారీ వర్షంలోనే వైయస్ జగన్ పాదయాత్ర
16 Jul 2018 5:30 PM
తూర్పు గోదావరి: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. జననేత కొద్ది సేపటి క్రితమే పెదపూడి గ్రామానికి చేరుకున్నారు. ఈ గ్రామంలో భారీ వర్షం కురుస్తున్నా రాజన్న బిడ్డ తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. వర్షంలోనే జనం వైయస్ జగన్ను కలిసి తమ బాధలు చెప్పుకుంటున్నారు.