కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైయస్ఆర్ స్ఫూర్తిగా ముందుకు వెళ్దాం
14 Apr 2018 6:51 PM
విజయవాడ: వైయస్ జగన్ విజయవాడలో అడుగుపెడుతుంటే..వారధి సైతం కదిలిందని, రాజధాని మొత్తం కదిలిందన్నారు. కృష్ణమ్మ సాక్షిగా మన నాయకుడు మన కోసం ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నారని చెప్పారు. హోదా కోసం మన ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణదీక్ష చేస్తుంటే..టీడీపీ ఎంపీలు డ్రామాలాడుతున్నారని విమర్శించారు. దమ్ముంటే పదవులకు రాజీనామా చేసి ప్రజల వద్దకు రావాలని సవాల్ విసిరారు. టీడీపీ మునిగిపోయే పార్టీ కాబట్టే అది గమనించిన యలమంచిలి రవి మన పార్టీలోకి చేరారన్నారు. తప్పకుండా వైయస్ జగన్కు మనమందరం మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు. మహానేత స్ఫూర్తితో అందరం ముందుకు Ðð ళ్దామని పిలుపునిచ్చారు.