జ‌న‌నేత‌ను క‌లిసిన నిరుద్యోగులు

క‌ర్నూలు: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని ఆస్ప‌రి మండ‌లం జూటూరు గ్రామంలో ఏఐఎస్ఎఫ్ నాయ‌కుల ఆధ్వ‌ర్యంలో నిరుద్యోగులు క‌లిశారు. ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు నిరుద్యోగ భృతి ఇస్తామ‌ని, ఇంటికో ఉద్యోగం ఇస్తామ‌ని హామీ ఇచ్చి మాట త‌ప్పార‌న్నారు. నిరుద్యోగ భృతి అందేలా ప్ర‌భుత్వంపై ఒత్తిడి చేయాల‌న్నారు.పత్తికొండ లో బీసీ బాలికల వసతి గృహం,పాలిటేక్నిక్,ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేత. ఈ సంద‌ర్భంగా వైయ‌స్ జ‌గ‌న్ సానుకూలంగా స్పందించారు.

Back to Top