మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
జననేతను కలిసిన నిరుద్యోగులు
01 Dec 2017 10:47 AM
కర్నూలు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని ఆస్పరి మండలం జూటూరు గ్రామంలో ఏఐఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో నిరుద్యోగులు కలిశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు నిరుద్యోగ భృతి ఇస్తామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. నిరుద్యోగ భృతి అందేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలన్నారు.పత్తికొండ లో బీసీ బాలికల వసతి గృహం,పాలిటేక్నిక్,ఐటీఐ కాలేజీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేత. ఈ సందర్భంగా వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.