ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు!
తిప్పేలపల్లి వద్ద వైయస్ జగన్ను కలిసిన నిరుద్యోగులు
17 Dec 2017 2:27 PM
ధర్మవరం:
గడ చిన నాలుగేళ్ల కాలంలో ఉపాథి అవకాశాలు లేక, నానా అవస్థలు పడుతున్నామని పలువురు నిరుద్యోగులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి వద్ద వాపోయారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా ఆదివారం నాడు తిప్పేల పల్లి వద్ద వారు జననేతను కలుసును తమ గోడును వెలిబుచ్చుకున్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని మరచిపోయారని ప్రభుత్వ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ వారికి భరోసా ఇస్తూ, ప్రత్యేక హోదాతో ఉపాథి అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయని అన్నారు. హోదా సాధనకు జరిగే పోరాటంలో తాము కూడా అండగా ఉంటామని ఈసందర్భంగా నిరుద్యోగులు ప్రకటించారు.