కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ను కలిసిన టీటీడీ ఉద్యోగులు
12 Jan 2018 11:41 AM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కలిశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని వారు కలిసి సీపీఎస్ను రద్దు చేస్తామన్న వైయస్ జగన్ కు కృతజ్ఞతలు చెప్పారు. ఇళ్ల స్థలాలతో పాటు ఖాళీగా ఉన్న 7 వేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కాంట్రాక్టు ఉద్యోగులకు కనీస వేతనాలు అమలు చేయాలని వినతిపత్రం అందజేశారు.