మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
వైయస్ జగన్ను కలిసిన గిరిజనులు
20 Aug 2018 12:02 PM
విశాఖ: ప్రజా సంకల్ప యాత్ర 241వ రోజు మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు ఆధ్వర్యంలో పలువురు గిరిజనులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా తమకు సరైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ అధికారంలోకి రాగానే అన్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.