చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ను కలిసిన గిరిజన సంఘ నేతలు
04 Dec 2017 10:34 AM
అనంతపురం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లిలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గిరిజన సంఘం నేతలు కలిశారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో గిరిజనుల అభివృద్ధిని విస్మరించారని వారు ఫిర్యాదు చేశారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం నేతలు వైయస్ జగన్ను కోరారు. వీరి సమస్యలను సావధానంగా విన్న వైయస్ జగన్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.