చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మూడు నియోజకవర్గాల్లో 126 రోజు పాదయాత్ర
02 Apr 2018 10:25 AM
గుంటూరు : ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర గుంటూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. 126 రోజు నాటి పాదయాత్ర ను సోమవారం ఉదయం పేరిచర్ల శివారు నుంచి ప్రారంభిస్తారు. తాడికొండ నియోజకవర్గంలోని పేరిచర్లలో ప్రారంభించి , శ్రీనివాస కాలనీ చేరుకోవడంతో తాడికొండ నియోజకవర్గం పూర్తి చేసుకొని ప్రత్తిపాడు నియోజకవర్గంలో అడుగు పెడతారు. వెంగలాయ పాలెం క్రాస్, చల్లవారిపాలెం, మీదుగా నల్లపాడు ల మీదుగా మధ్యాహ్నం తిరుపతిరెడ్డి నగర్ మీదుగా గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోకి ప్రవేశించి హౌజింగ్ బోర్డు కాలనీ, మల్లారెడ్డి నగర్ మీదుగా శ్రీరామ్ నగర్ చేరుకుంటారు.