22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
ఇవాళ జి.మామిడాడలో భారీ బహిరంగ సభ
14 Jul 2018 12:48 PM
తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఇవాళ సాయంత్రం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని గొల్లల మామిడాడ గ్రామంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. జననేతకు ఘన స్వాగతం పలికేందుకు వైయస్ఆర్సీపీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మామిడాడ మొత్తం పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలతో నిండిపోయింది. బహిరంగ సభకు వేలాదిగా జనం తరలివస్తున్నారు. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్ జగన్ ప్రసంగించనున్నారు.