సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
జననేతను కలిసిన తూర్పుకాపులు
07 Aug 2018 12:51 PM
తూర్పుగోదావరి: ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. పాదయాత్రలో వైయస్ జగన్ను అన్ని వర్గాల ప్రజలు కలుసుకొని తమ కష్టాలు చెప్పుకుంటున్నారు. ఏలేశ్వరం రిజర్వాయర్లో భూములు కోల్పోయిన తూర్పుకాపులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. తమను ప్రభుత్వం మోసం చేసిన వాపోయారు. ఈ మేరకు జననేతకు వినతిపత్రం అందజేశారు.
డోలు వాయించిన వైయస్ జగన్
శృంగవరంలో ప్రవేశించిన వైయస్ జగన్మోహన్రెడ్డిని వాయిద్య కళాకారులు కలిశారు. ఈ మేరకు తమ సమస్యలను జననేతకు వివరించారు. వాయిద్య కళాకారుల డోలు భుజాన వేసుకొని వాయించారు.