వైయస్‌ జగన్‌ను కలిసిన తూర్పు కాపులు


విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలోని బెన్నవరం గ్రామంలో తూర్పు కాపులు వైయస్‌ జగన్‌ను కలిశారు. మాకవరంపాలెం మండలానికి చెందిన తూర్పు కాపులకు బీసీ–డీ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు.  
 

తాజా వీడియోలు

Back to Top