ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!
వైయస్ జగన్ను కలిసిన గ్రామీణ తపాలా ఉద్యోగులు
19 Dec 2018 6:51 PM
శ్రీకాకుళం: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గ్రామీణ తపాలా ఉద్యోగులు వైయస్ జగన్ను కలిశారు. మూడు గంటల పని దినంగా వేతనం చెల్లిస్తూ పర్మినెంట్ ఉద్యోగుల మాదిరిగా మాతో పనులు చేయించుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. ఉద్యోగ భధ్రత కల్పించాలని వైయస్ జగన్ను గ్రామీణ తపాలా ఉద్యోగులు కోరారు.