నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడే
ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇవ్వాలి
10 May 2018 12:21 PM
కృష్ణా జిల్లా: ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు ఇప్పించాలని దేవాదాయ ధర్మదాయ శాఖ ఉద్యోగులు వైయస్ జగన్ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్జగన్ మోహన్ రెడ్డిని దేవాదాయ శాఖ సిబ్బంది కలిశారు. దేవదాయ శాఖలో వచ్చిన ఆదాయంలో 30 శాతమే వేతనాలు తీసుకోవాలని ఆంక్షలు విధించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం తమకు ఎలాంటి అవకాశం కల్పించడం లేదని, పిల్లను పోషించుకోవడం ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఖజానా ద్వారా తమకు వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వారు వైయస్ జగన్ను కోరారు. మా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వైయస్ జగన్ హామీ ఇచ్చినట్లు దేవాదాయ ఉద్యోగులు పేర్కొన్నారు.