మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఉపాధ్యాయుల కృతజ్ఞతలు
02 Sep 2018 1:48 PM
చోడవరంః అధికారంలోకి రాగానే సీపీఎస్ విధాన్నాన్ని రద్దు చేస్తామని హమీ ఇచ్చిన వైయస్ జగన్కు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఎస్ విధానంతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు తెలిపారు. దీనిపై అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ను మీడియం ప్రవేశపెట్టి బలోపేతం చేస్తామని,20వేల ఖాళీ ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని జగన్ హమీ ఇచ్చినట్లు తెలిపారు.