కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ను కలిసిన ఉపాధ్యాయ సంఘాలు
28 Nov 2017 3:18 PM
కర్నూలు: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి తమకు న్యాయం చేయాలని ఎమిగనూరు మండల ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాల నాయకులు వైయస్ జగన్ను కలిసి బాధను చెప్పుకున్నారు. కర్నూలు జిల్లాలో సాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు వైయస్ జగన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు సీపీఎస్తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఈ మేరకు స్పందించిన వైయస్ జగన్ పార్టీ అధికారంలోకి రాగానే సీపీఎస్ను రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.