‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
ఉపాధ్యాయ సంఘాల వినతి
06 Jan 2018 10:45 AM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గొడ్లవారిపల్లి శివారులో ఉపాధ్యాయ సంఘాల నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని, సీపీఎస్ రద్దు చేయాలని, పదోన్నతులు కల్పించాలని వారు ప్రతిపక్ష నేతను కోరారు. అధికారంలోకి రాగానే సీపీఎస్ విధానాన్ని రద్దు చేస్తానని ఉపాధ్యాయులకు వైయస్ జగన్ హామీ ఇచ్చారు.