జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
మహిళా సదస్సును అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర
20 Nov 2017 10:19 AM
– శిల్పా చక్రపాణిరెడ్డి
కర్నూలు: బనగానపల్లె నియోజకవర్గంలోని హుశ్సేనాపురం గ్రామంలో వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన సదస్సును అడ్డుకునేందుకు అధికార టీడీపీ కుట్రలు చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మండిపడ్డారు. పోలీసుల సహాయంతో మహిళలను అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశౠరు. వైయస్ జగన్మోహన్రెడ్డికి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ తీరు మార్చుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. రాత్రికి రాత్రి సదస్సుకు అనుమతి నిరాకరించడం ఏంటని ప్రశ్నించారు.