మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్ జగన్ను కలిసిన బెల్లం కార్మికులు
09 Jan 2018 3:59 PM
చిత్తూరు: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా చిత్తూరు జి ల్లాకు చెందిన బెల్లం తయారు చేసే కార్మికులు వైయస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారి సమస్యలు జననేత దృష్టికి తీసుకెళ్లారు. కార్మికులకు అండగా ఉంటానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.