కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
కాసేపట్లో చేనేతల ఆత్మీయ సమ్మేళనం
10 Apr 2018 2:28 PM
గుంటూరు: చేనేతల సంక్షేమానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఒక అడుగు ముందుకేశారు. నేతన్నలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు మంగళగిరిలో మధ్యాహ్నం 3 గంటలకు చేనేతల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. మంగళగిరి పాతబస్టాండ్ వద్ద హీరా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్లో ఆత్మీయ సమ్మేళన ఏర్పాటు పూర్తయ్యాయి. సమ్మేళనానికి 13 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో చేనేత కార్మికులు తరలివచ్చారు.