టీడీపీని బంగాళఖాతంలో కలపడం ఖాయం

అనంతపురం: ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళఖాతంలో కలపడం ఖాయమని వైయస్‌ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శంకర్‌నారాయణ హెచ్చరించారు. టీడీపీ పాలనలో అరాచకాలు, అక్రమాలు పెట్రేగిపోయాయని, ప్రజలు విసుగు చెందారన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.
 
Back to Top