వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
టీడీపీని బంగాళఖాతంలో కలపడం ఖాయం
20 Dec 2017 5:30 PM
అనంతపురం: ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలు బంగాళఖాతంలో కలపడం ఖాయమని వైయస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు శంకర్నారాయణ హెచ్చరించారు. టీడీపీ పాలనలో అరాచకాలు, అక్రమాలు పెట్రేగిపోయాయని, ప్రజలు విసుగు చెందారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు.