వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
స్వీట్లు తినిపిస్తూ...ఆప్యాయతలను పంచుతున్న ప్రజలు
12 May 2018 11:56 AM
కృష్టా
జిల్లా కైకలూరు ప్రాంతప్రజలకు ప్రజా సంకల్పయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి
ప్రాంతంలోని పెద్ద ఎత్తున ప్రజలు ఎదురేగి స్వాగతం పలుకుతూ సమస్యలను విన్నవిస్తుంటే,
రాజన్న తనయుడితో మాట్లాడాలనే ఉత్సాహతంలో యువత, పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.
కైకలూరు ప్రాంతంలో శనివారం ఉదయం కొంత మంది మహిళలుతాము తెచ్చిన స్వీట్లను స్వయంగా
తనిపిస్తూ జననేతతో ఆప్యాయతలను పంచుకుంటూ అభిమానాన్ని చాటుకుంటున్నారు.