రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
43వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్
23 Dec 2017 7:21 PM
అనంతపురం: వైయస్ జగన్ మోహన్రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్ప యాత్ర అనంతపురం జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. ఈ మేరకు 43వ రోజు షెడ్యూల్ను వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కదిరి పట్టణం నుంచి వైయస్ జగన్ పాదయాత్ర మొదలుపెడతారు. 8.30 గంటలకు మరవతాండ కదిరికి చేరుకుంటారు. అక్కడి నుంచి గంగన్నపల్లె క్రాస్, కమతంపల్లె, మిద్దివారిగొండి, దొర్నాల నల్లవారిపల్లె, కటారుపల్లి వరకు సాగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం. 3 గంటలకు తిరిగి వైయస్ జగన్ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. అక్కడి నుంచి గాండ్లపెంట వరకు యాత్ర కొనసాగుతోంది.