కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
వైయస్ జగన్ సీఎం కావాలని ప్రత్యేక పూజలు
26 Apr 2018 12:33 PM
గన్నవరం: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుందని ఇందుకూరుకు చెందిన వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు ఆకాంక్షించారు. ఈ మేరకు ఇందుకూరు సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్కు ప్రసాదం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజలంరికీ ఉపయోగకరంగా ఉన్నాయన్నారు. వైయస్ఆర్ సీపీ ఆవిర్భావం నుంచి జననేత వెంటనే ఉన్నానని, ఆయన ముఖ్యమంత్రి కావాలని, పాదయాత్ర విజయవంతం కావాలని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామన్నారు.