కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
జననేతను కలిసిన సగర సంఘం సభ్యులు
16 May 2018 3:21 PM
దెందులూరు : అధికారంలోకి వచ్చిన తరువాత సగరులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని, రాజకీయంగా వారికి ప్రాతినిధ్యం కల్పించడానికి
ప్రయత్నిస్తామని ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. ప్రజా
సంకల్పయాత్ర చేస్తున్న ఆయనను సగర (ఉప్పర)సంఘం ప్రతినిధులు కలుసుకుని తమ సమస్యలపై
వినతిపత్రం సమర్పిచారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో తమ కులాన్ని బిసి-డి
నుంచి బిసి-ఎ కు మారుస్తానంటూ హామీ ఇచ్చి మోసం చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.