దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోండి సార్
16 Dec 2017 4:37 PM
అనంతపురం: ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కోరారు. మల్కాపురం క్రాస్ వద్ద శనివారం ఈయూ నాయకులు వైయస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక ఏ ఒక్కటీ అమలు చేయలేదని తెలిపారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ ఆర్టీసీకి పూర్వవైభవం తీసుకొస్తానని, ఉద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.