జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
జననేతను కలిసిన ఆర్ఎంపీ, పీఎంపీలు
24 Mar 2018 11:50 AM
గుంటూరు: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడంలో చంద్రబాబు నిర్లక్ష్యం వహిస్తున్నాడని ఆర్ఎంపీ, పీఎంపీలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డికి మొరపెట్టుకున్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్ప యాత్రలో ఆర్ఎంపీ, పీఎంపీలు వైయస్ జగన్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వైద్యులు చిరునవ్వులతో ఉండాలని, ఆ విధమైన పాలన చేస్తానన్నారు.