రాజోలు బహిరంగ సభ ప్రారంభం

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 194వ రోజు రాజోలు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. జననేత వైయస్‌ జగన్‌కు రాజోలు పట్టణంలో స్థానికులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.
Back to Top