రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
బాధలు పంచుకుంటున్న రాజుపాలెం ప్రజలు
18 May 2018 11:43 AM
గోపాలపురం
నియోజకవర్గం రాజుపాలెం గ్రామంలో ప్రజా సంకల్పయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. స్థానికంగా
అధికంగా ఉన్న డయాలిసిస్ వ్యాధి గ్రస్తులు జననేత వైయస్ జగన్ ను కలుసుకుని తమ
సమస్యలను విన్నవించుకున్నారు. ఇదే ప్రాంతంలో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న
పసిపిల్లలతో వచ్చిన తల్లిదండ్రులనేక మంది తమ ఆవేదనను పంచుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం
వల్ల తమకు వైద్య సేవలు అందని వైనాన్ని వారు వివరించారు. వారందరికీ భరోసా ఇస్తూ
ఆదుకుంటానంటూ హామీ ఇస్తూ...అధికారంలోకి వస్తే ఆరోగ్య శ్రీ ద్వారా మెరుగైన వైద్య
సదుపాయాలు ఆందిస్తామని వైయస్ జగన్ చెప్పారు.