మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రేపటి నుంచి ప్రజా సంకల్ప యాత్ర యథాతథం
10 Jul 2018 4:49 PM
తూర్పు గోదావరి: వర్షం కారణంగా మంగళవారం వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించినట్లు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం ప్రకటించారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో రోడ్డుపై నీరు నిలవడంతో వైయస్ జగన్ పాదయాత్రకు అంతరాయం ఏర్పడిందన్నారు. రేపటి నుంచి ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుందని ఆయన వివరించారు.