మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ప్రజాసంకల్పయాత్రకు వర్షం అంతరాయం
10 Jul 2018 11:31 AM
తూర్పు గోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి 210వ రోజు ప్రజాసంకల్పయాత్రకు వర్షం అంతరాయంగా మారింది. దీంతో ఉదయం ప్రారంభం కావాల్సిన పాదయాత్ర మరింత ఆలస్యం కానుంది. ఇవాళ జనేనత పాదయాత్ర మండపేట నియోజకవర్గం రాయవరం నుంచి ప్రారంభమై..అక్కడ నుంచి అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలంలోని కొమరిపాలెం, తొస్సిపుడి క్రాస్ మీదుగా పండలపాక, ఉలపల్లి వరకు కొనసాగనుంది. కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు వైయస్ జగన్ రాకకోసం ఎదురుచూస్తున్నారు.