ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
వైయస్ జగన్ ను కలిసిన ప్రొద్దుటూరు ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది
11 Nov 2017 5:26 PM
ప్రొద్దుటూరుః ప్రజాసంకల్ప యాత్ర ప్రొద్దుటూరు చేరుకున్న సందర్భంగా స్థానిక ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది వైయస్ జగన్ ను కలిశారు. తమ జీతాలను 6వేల నుంచి 12వేల వరకు పెంచాలని, కాంట్రాక్టర్ ద్వారా కాకుండా ఔట్ సోర్సింగ్ ద్వారా నియామకాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.