కర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారు
వైయస్ జగన్ను కలిసిన ప్రైవేట్ లెక్చరర్స్
25 Apr 2018 9:55 AM
కృష్ణా జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గన్నవరం నియోజకవర్గంలోని దావాజీగూడెం వద్ద ప్రైవేట్ లెక్చరర్స్, టీచర్స్ కలిశారు. ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను వైయస్ జగన్కు వివరించారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పనికి తగ్గ వేతనం ఇవ్వాలని కోరారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.