సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
ప్రారంభమైన 118వ రోజు ప్రజాసంకల్పయాత్ర
22 Mar 2018 7:59 AM
గుంటూరు: ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నేటికి 118వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయస్ జగన్ పోలిరెడ్డిపాలెం శివారు నుంచి తన పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి లింగం గుంట్ల, అప్పాపురం క్రాస్ మీదుగా కావూరు వరకు పాదయాత్ర చేయనున్నారు. కావూరులో జననేత ప్రజలతో మమేకం కానున్నారు.