చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
గూడూరు నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
29 Jan 2018 10:22 AM
నెల్లూరు : వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 74వ రోజు నెల్లూరు జిల్లా గూడూరు మండల శివారు నుంచి ప్రారంభమైంది. సోమవారం ఉదయం వైయస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి ముందుగా గోగినేని పురానికి పాదయాత్ర చేరుకుంటుంది. అటుపై చెన్నూరు క్రాస్, వెంకటగిరి క్రాస్ మీదుగా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలోకి ఆయన ప్రవేశిస్తారు. భోజన విరామం అనంతరం తూర్పు పుండ్ల మీదుగా సైదాపురం ఎంట్రన్స్కు ఆయన చేరుకుంటున్నారు. అక్కడ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు.