140వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

కృష్ణా: వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతుంది. శోభనాపురం శివారు నుంచి  గురువారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ పాదయాత్రను ప్రారంభించారు. ఈదర మీదుగా కొత్త ఈదర గ్రామం వరకుఈ రోజు పాదయాత్ర కొనసాగుతుంది. 
Back to Top