మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సైదాపురం నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
30 Jan 2018 11:11 AM
నెల్లూరు : వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 75వ రోజు మంగళవారం ఉదయం వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి సిద్ధయ్య కోన, పొక్కనదాల క్రాస్ మీదుగా ఊటకూరు, గిద్దలూరు క్రాస్, తురిమెళ్ల కు పాదయాత్ర చేరుకుంటుంది. దారిపోడవునా ఆయన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతారు. తురిమెళ్లలో ఆయన వైయస్ఆర్ సీపీ జెండాను ఆవిష్కరిస్తారు. అక్కడి నుంచి కలిచేడుకు ఆయన చేరుకుంటారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులతో వైయస్ జగన్ ముఖాముఖి ఉంటుంది. కలిచేడులోనే ఆయన రాత్రి బస చేస్తారు.