అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
తిమ్మసముద్రం క్రాస్ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
28 Jan 2018 10:07 AM
నెల్లూరు : వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 73వ రోజు ఆదివారం ఉదయం నెల్లూరు జిల్లా తిమ్మసముద్రం క్రాస్ నుంచి ప్రారంభమైంది. అక్కడ నుంచి కొండగుంట, పాలిచెర్ల మీదుగా గాంధీనగర్ చేరుకుంటారు. దారిపోడవునా ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ, వారి సమస్యలను వింటూ ఆయన ముందుకు సాగుతున్నారు. ఆపై భోజన విరామం అనంతరం ఇందిరమ్మ కాలనీ మీదగా గూడురు కోర్టు సెంటర్కు చేరుకుంటారు. అక్కడ జనవాహినిని ఉద్దేశించి బహిరంగ సభలో వైయస్ జగన్ ప్రసంగిస్తారు.