కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నాయుడుపేట నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
25 Jan 2018 10:40 AM
నెల్లూరు : ప్రజాసంకల్పయాత్ర 71వ రోజు నాయుడుపేట శివారు నుంచి ప్రారంభమైంది. గురువారం ఉదయం వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రను ప్రారంభించారు. పూట క్రాస్ రోడ్డు, వర్ధరెడ్డి కండ్రిగ మీదుగా పునేపల్లి, నేమలపుడి వరకు సాగుతుంది. మధ్యాహ్నం నేమలపుడిలో భోజన విరామం ఉంటుంది. అనంతరం వైయస్ జగన్ పాదయాత్ర పున: ప్రారంభమవుతుంది. కరబులవొల్లు, వడ్డిపాలెం, సగట్టురు వరకు నేటి ప్రజాసంకల్పయాత్ర కొనసాగనుంది.