మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
నంబుల పులకుంట నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
27 Dec 2017 10:36 AM
అనంతపురం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 45వ రోజు కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండల కేంద్రం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి దిగువ తువ్వపల్లి క్రాస్, కొత్తపల్లి క్రాస్, మల్లెంవారిపల్లి మీదుగా పాపన్నగారిపల్లికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. అనంతరం పాదయాత్ర పెడబల్లి మీదుగా ప్రారంభమై బలిజపల్లిలో ముగియనుంది. సాయంత్రం బలిజపల్లి చేరుకున్న వైయస్ జగన్ అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు.