35వ రోజు ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం

అనంతపురం  :  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర  35వ రోజుకు చేరుకుంది. వైయ‌స్ జ‌గ‌న్ గురువారం ఉదయం రాప్తాడు మండలంలోని గంగలకుంట నుంచి పాద‌యాత్ర మొద‌లుపెట్టారు. అక్క‌డి నుంచి కందుకూరు కు  చేరుకుంటుంది. ఆ త‌రువాత‌ హంపాపురం క్రాస్‌ వద్ద చేరుకుని అక్కడ జ‌న‌నేత జనంతో మమేకం అవుతారు‌. చివరకు చిగిచర్ల వరకు చేరుకోగానే పాదయాత్ర ముగుస్తుంది . 


తాజా వీడియోలు

Back to Top