కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
చింతలపల్లి నుంచి 196వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
23 Jun 2018 9:39 AM
తూర్పు గోదావరి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 196వ రోజు తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. శనివారం ఉదయం చింతలపల్లి నుంచి జననేత పాదయాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి కూనవరం, ములికిపల్లి, కడలి, వేగివారి పాలెం క్రాస్ల వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం గెద్దాడ, మొగలికుదురు, తాటిపాక వరకూ పాదయాత్ర సాగనుంది. తాటిపాక వద్ద సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశంలో వైయస్ జగన్ పాల్గొంటారు.