195వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


తూర్పుగోదావరి: ప్రజా సంకల్ప యాత్ర 195 రోజు షెడ్యూల్‌ను వైయస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం విడుదల చేశారు. గురువారం ఉదయం వైయస్‌ జగన్‌ రాజోలు పట్టణం నుంచి తన పాదయాత్రను ప్రారంభించి లక్కవరం క్రాస్, చింతలపల్లి వరకు కొనసాగిస్తారు.
 

తాజా వీడియోలు

Back to Top